ఎవర్రా మీరంతా.. కార్లలో వస్తారు.. పశువులకు మత్తు మందు ఇస్తారు.. ఆ తర్వాత..
ఆదిలాబాద్ జిల్లాలో పశువుల చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కార్లలో వచ్చి పశువులకు మత్తు మందు ఇచ్చి మహారాష్ట్రలోని వధశాలలకు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు
