బడిలో పిల్లలకు పాఠాలు చెబుతూ కుప్పకూలిన ప్రభుత్వ టీచర్.. అక్కడికక్కడే మృతి!
ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు బడిలో పిల్లలకు పాఠాలు చెబుతూనే గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. కళ్లముందే టీచర్ విగతజీవిగా పడిపోవడంతో తరగతిలోని చిన్నారులు షాక్ కు గురయ్యారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి
