అమానవీయం.. మృతదేహాలు తీసుకురాకుండా అద్దె ఇంటికి తాళం
భద్రాచలం: భద్రాచలంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలోచనిపోయిన ముగ్గురి మృతదేహాలను అద్దె ఇంటికి తీసుకురాకుండా యజమాని తాళం వేశారు. వివరాల్లోకి వెళితే.. భద్రాచలంలోని వెంకటేశ్వరకాలనీకి చెందిన దూడల సాయిప్రకాశ్ (25), సంధ్య (22)
