అనంతపురం టు హైదరాబాద్.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కి నిద్రపోయాడు.. మెలుకువరాగానే..
అనంతపురం నుంచి హైదరాబాద్కు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న బంగారం వ్యాపారికి భారీ షాక్ తగిలింది. దాదాపు రూ.4 కోట్ల విలువైన 2.75 కిలోల బంగారం చోరీకి గురైంది. హైదరాబాద్కు చెందిన వ్యాపారి మోతీలాల్
