Telangana: ప్రభుత్వ ఆఫీసులో ఇదేం పని.. రెడ్హ్యాండెడ్గా దొరికిన తహశీల్దార్..
రాష్ట్రంలో ఏసీబీ అధికారులు ఎంతగా విరుచుకుపడుతున్నా.. అవినీతి తిమింగలాల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. సామాన్యుల రక్తాన్ని పిండుతూ, లంచం ఇస్తేనే గాని ఫైళ్లు ముందుకు కదలడం లేదు. తాజాగా సిద్దిపేట జిల్లాలో ఇలాంటి
