Nandyal: ప్రభుత్వ ఆఫీసులో మందు పార్టీ.. నంద్యాలలో కలకలం!
Nandyal: నంద్యాల జిల్లా నూనెపల్లిలోని కొత్త ఎంఈఓ కార్యాలయ భవనంలో మద్యం, బిర్యానీ విందు కలకలం. నంద్యాల జిల్లా: ప్రభుత్వ భవనాల్లోనే మద్యం పార్టీలా..?ప్రజా ఆస్తుల దుర్వినియోగంపై ఆగ్రహం.నూనెపల్లిలో ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో మద్యం
