ఆసుపత్రి ఆవరణలో పని చేస్తున్న ప్రభావతి అనే మహిళపై దుర్భాషలాడుతూ దాడి చేసిన కిలారు జగదీష్ అనే వ్యక్తి.
నిత్యం ప్రభుత్వాసుపత్రిలో ఆసుపత్రి అడ్వైజరీ కమిటీ మెంబర్ ను అని చెప్పి సిబ్బందిపై దుర్భాషలాడుతున్న జగదీష్.
ఈరోజు ఆసుపత్రి ఆవరణలో పనిచేస్తున్న ప్రభావతి అనే మహిళా సిబ్బందిపై తన దారికి అడ్డం వచ్చిందని ఆమెపై దుర్భాషలాడుతూ పక్కేకు నెట్టేసిన జగదీష్…
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- లలితా సహస్రనామం పుట్టిన మహిమ గల క్షేత్రం ఎక్కడ ఉంది తెలుసా?
- యామాలోక ప్రయాణంలో ఆత్మ చేరుకునే ఆరో పట్టణం క్రౌంచపురం – ఆత్మ ప్రయాణం అత్యంత కఠినం, వేదనాభరితమట.
- ఆ.. ఇంట్లో ఏమైందో?
- దంపతుల మధ్య గొడవ.. కొడవలితో దాడి చేసిన భార్య.. భర్త మృతి





