ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, కొదుమూరు గ్రామంలో ఘోర సంఘటన వెలుగు చూసింది. పాల కోసం ఒక ఇంటికి వెళ్లిన ఇర్ఫాన్ అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై
భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో భర్త ఆమెని దారుణంగా హత్య చేశాడు. తల నరికి భర్త పోలీస్స్టేషన్కు వెళ్లాడు. ఈ ఘటన బెంగళూరులోని అనేకల్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. 28 ఏళ్ల శంకర్,
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లిలో గల మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి నదిలో ఆరుగురు యువకులు గల్లంతు అయ్యారు. పది మంది శుక్రవారం సాయంత్రం నదిలో స్నానానికి వెళ్తే అందులో ఆరుగురు యువకులు
విజయనగరం జిల్లాలో ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి ముహూర్తం నిశ్చయించిన రోజే వధువు తన ప్రియుడితో కలిసి పరారైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ప్రేమజంట
జగద్గిరిగుట్ట రింగ్బస్తీలోని ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సాయి (27) అనే యువకుడు సజీవదహనం అయ్యాడు. మొబైల్ పేలి షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు
యూపీలోని మీరట్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు బాయ్ఫ్రెండ్తో మాట్లాడిందని.. తల్లి మరికొందరితో కలిసి దారుణంగా హత్య చేసింది. ఆపై తల, మొండెం వేరు చేసి కాలువలో పడేసింది. పోలీసులు కేసు నమోదు
నీ స్నేహితులు ఎవరో చెబితే..నువ్వెలాంటి వాడివో నేను చెబుతా అనే సామెత ఉంది. ఎందుకంటే నీ స్నేహితులను బట్టి నీ వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. ఇదే విషయాన్నీ గరుడ పురాణం కూడా పేర్కొంది. సహవాసం
వార ఫలాలు (జూన్ 8-14, 2025): మేష రాశి వారికి ఈ వారం అనేక మార్గాల్లో ఆదాయం తప్పకుండా వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. వృషభ రాశి వారికి
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల రూపాయలు కాజేసిన ఘరానా మోసం విజయనగరం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాల పేరిట ఆశ చూపిస్తూ ఫోన్ స్టేటస్ పెట్టి యువతను మోసం చేసిన ఓ ముఠాను
*కన్నప్ప సినిమాపై సనాతన ధార్మిక వాదులు ఆగ్రహం…* *సెన్సార్ బోర్డు రీజనల్ అధికారిపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసు బనాయిస్తాం…* అమరావతి: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సనాతన ధర్మం పట్ల చులకన, హేళన, అవమానపరిచే