Andhra: కరెంట్ బిల్లు కట్టలేదని మెసేజ్ వచ్చింది.. తీరా రూ. 20 కట్టగానే దెబ్బకు బిత్తరపోయాడు
సైబర్ నేరగాళ్లు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. సీబీఐ, ఏసీబీ పోలీసులమంటూ ఇన్నాళ్లు బెదిరించి గ్యాంగ్స్.. ఇప్పుడు సరికొత్త మార్గంలో ప్రయాణిస్తున్నాయి. వినియోగదారుల భయాన్ని ఆసరగా చేసుకుని లక్షల దండుకుంటున్నాయి. గుంటూరులో కరెంట్ బిల్లు చెల్లించకపోతే
