సేలం, : నీట్ పునఃపరీక్ష భయంతో తమిళనాడులో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సేలం జిల్లా వెల్లాపురానికి చెందిన గోపిక గతంలో నీట్ లో అర్హత సాధించలేకపోవడంతో ఈ ఏడాది
ఆలుమగల గొడవకు మూడు ప్రాణాలు బలి కాశీబుగ్గ, పలాస, కోటబొమ్మాళి, : శ్రీకాకుళం జిల్లా పలాస రైలు నిలయం సమీపంలో ఘోరం జరిగింది. ఇద్దరు కన్నబిడ్డలతో కలిసి తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రైల్వే పోలీసులు,
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మరోసారి ప్రమాద భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నెల 8న జరిగిన ఘోర ప్రమాదంలో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నుంచి ఇంకా కోలుకోకముందే, తాజాగా ఎస్ఎమ్ఎస్-1 యూనిట్లో
హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్న ప్రేమన్మాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి ప్రేమను తిరస్కరించిందనే కారణంతో ఆమె కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన
సనాతన ధర్మంలో ఆధ్యాత్మిక ఉన్నతికి, మనశ్శాంతికి మంత్ర జపం అత్యంత శక్తివంతమైన మార్గంగా పరిగణించబడుతుంది. అయితే మంత్ర సాధన ప్రారంభించే ప్రతి ఒక్కరి మనస్సులో “అత్యంత వేగంగా ప్రభావాన్ని చూపించే మంత్రం ఏది?” అనే
Banyan Leaves in Hindu Rituals: హిందూ శాస్త్రాల ప్రకారం మర్రి ఆకులను అన్ని దేవతలకు సమర్పించరు. విష్ణుమూర్తి, శివుడు, గణపతికి మర్రి ఆకులు అర్పించడం నిషిద్ధంగా భావిస్తారు. అయితే శని దేవుడు, ఆంజనేయ
సనాతన హిందూ సంప్రదాయంలో ప్రకృతిని దైవస్వరూపంగా భావించి పూజించడం ప్రాచీన కాలం నుండి ఆచారంగా వస్తోంది. మన దేశంలో నదులు, పర్వతాలతో పాటు పవిత్రమైన చెట్లు, మొక్కలను కేవలం జడపదార్థాలుగా కాకుండా, వాటిలో దేవతా
కర్నూలు : కర్నూలులో టీడీపీ కార్యకర్త తైజుమ్ బాషాపై హత్యాయత్నం కేసులో నలుగురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి అనుచరులుగా ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు
Garuda Puran: గరుడపురాణం ప్రకారం నరకంలో విధించే శిక్షలేంటి..ఏ పాపానికి ఎలాంటి శిక్ష విధిస్తారంటే… Garuda Puran: మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు. మనిషి బతికి ఉన్నప్పుడు చేసిన పాపాలకు ఏయే శిక్షలు
మన దేశంలో అతి పురాతన, అత్యంత ప్రాచీనమైన ఏడు క్షేత్రాలున్నాయి. వీటినే మోక్షదాయక క్షేత్రాలని పిలుస్తారు. వీటిని జీవితకాలంలో ఒక్కసారి దర్శించుకున్నా సకల పాపాలు నశించి స్వర్గానికి వెళతారట. ఆ నగరాలేంటంటే. “అయోధ్య, మధుర,