గుడిలో ధ్యానం చేస్తే మనశ్శాంతి ఎందుకు కలుగుతుంది? అసలు రహస్యం ఇదే!
Temple Meditation: దేవాలయంలో కొద్దిసేపు నిశ్శబ్దంగా ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారి ఒత్తిడి తగ్గుతుందని ఆధ్యాత్మిక నిపుణుడు హెచ్హెచ్ గురూజీ సుందర్ తెలిపారు. అయితే ఇవి ఆయన వ్యక్తిగత ఆధ్యాత్మిక అభిప్రాయాలు
