తెలంగాణ టు కర్ణాటక.. అర్థరాత్రి ఇదేం పనిరా..? పోలీసులు ఛేజ్ చేస్తుంటే.. వాళ్లు ఏం చేశారంటే
జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లో అర్థరాత్రి పందుల దొంగలు హల్చల్ చేశారు. పందులను దొంగతనం చేసి బొలెరో వాహనంలో పరారవుతుండగా పోలీసుల కంటపడ్డారు. దీంతో అప్రమత్తమైన ఖాకీలు దొంగలను వెంబడించారు. వెంటపడుతున్న పోలీసులను తప్పించుకునేందుకు
