Dharmasthala Temple ధర్మస్థల మంజునాథ ఆలయం విశిష్టత.. భక్తులు ఎక్కువగా వెళ్లడానికి కారణాలివే!
Sri Dharmasthala Manjunatha Swamy Temple : ధర్మస్థల ముంజునాథ ఆలయం హిందూ పవిత్ర క్షేత్రాల్లో ఒకటి. కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లా, బెళ్తంగడి తాలూకాలో నేత్రావతి నదీతీరంలో ఈ శైవక్షేత్రం ఉంది.
