ఏపీ లిక్కర్ స్కామ్లో విస్తుపోయే వాస్తవాలు.. మద్యం మాఫియా మైండ్ బ్లాక్.. రంగంలోకి ఐటీ!
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు, ఈడీ (ED), ఎస్ఎఫ్ఐఓ (SFIO) విచారణల తర్వాత ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ (IT) రంగంలోకి దిగడంతో ప్రకంపనలు
