Category : Assembly-Elections 2024
ఓట్లు వేసి గెలిపించింది హత్యలు చేయించడానికా?వైఎస్ షర్మిలా రెడ్డి*
BREAKING *కడప జిల్లా* కమలాపురం నియోజక వర్గంలో కొనసాగుతున్న ఏపి న్యాయ యాత్ర పెండ్లిమర్రి మండలం, నందిమండలం గ్రామంలో వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం పలికిన ప్రజలు *వైఎస్ షర్మిలా రెడ్డి*APCC చీఫ్ &...
లౌకిక, ప్రజాస్వామ్య వాదులను గెలిపించండి…ఇండియా కూటమి అభ్యర్థి జి కోటేశ్వరరావు
👉 ఇండియా కూటమి అభ్యర్థి జి కోటేశ్వరరావు👉 లౌకిక, ప్రజాస్వామ్య వాదులను గెలిపించండి 👉 మతోన్మాదం, అవినీతి ప్రభుత్వాలకి ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులు మాత్రమే👉 విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ...
ఏపీని డ్రగ్స్, గంజాయి రాష్ట్రంగా మార్చిన జగన్ ప్రభుత్వం: సాధినేని యామిని
విజయవాడ: పేదల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం అని చెప్తున్న జగన్ ప్రభుత్వం అసలు ఏమి చేసింది?. ప్రజల సంక్షేమం గురించి ఏమి చేసింది?.. పేపర్ల ప్రకటనల కొరకు ఖర్చు చేయటం తప్ప ఇంకేమి చేయలేదని...
ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఉద్రిక్తత
విజయవాడ మొగల్రాజపురం అమ్మ కళ్యాణమండపంలో అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఉద్రిక్తత కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, టిడిపి సెంట్రల్ అభ్యర్థి బోండా...
బుల్లెట్ బైక్ పై పల్నాడు కలెక్టర్
* పల్నాడుజిల్లా ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ శివశంకర్ అన్నారు. నరసరావుపేటలో ఓటర్ల అవగాహనపై మోటార్ సైకిల్ ర్యాలీని ఆదివారం కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా...
నకిలీ బ్రాండ్లతో మహిళల మాంగళ్యాలు తెంచి ఖజానా నింపుకుంటున్న జగన్….
*మచిలీపట్నం**07/04/2024* *భూహక్కు చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులు తాకట్టే…అధికారంలోకి రాగానే భూహక్కు చట్టం రద్దు*….. *రైతు సమస్యలపై జగన్ కు అవగాహన లేదు…రైతులంటే గౌరవం లేదు*….. *ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే...
మెప్మా సిటీ మిషన్ మేనేజర్ సౌజన్య పై మెప్మా అధ్యక్షురాలు స్వప్న దాడి వైరల్ వీడియో
ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట స్క్రోలింగ్…. *సూళ్లూరుపేట మెప్మా సిటీ మిషన్ మేనేజర్ సౌజన్య పై మెప్మా అధ్యక్షురాలు స్వప్న మరియు ఆర్పీలు మూకుమ్మడిగా దాడి.* బ్యాంకు వద్దకు మెప్మా అధ్యక్షురాలు వెళుతుందని ఉన్నతాధికారులకు...
పంచాయతీ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు, స్థానిక సంస్థల అధికారాలను లాగేసుకున్నారు..
*మచిలీపట్నం**06/04/2024* *పంచాయతీ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు, స్థానిక సంస్థల అధికారాలను లాగేసుకున్నారు…* *వైసీపీ ప్రభుత్వ హయాంలో తాగునీటి సమస్య ఏ విధంగా ఉందో స్పష్టంగా అర్థం అవుతోంది…..* *మచిలీపట్నం నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం,...
అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి,ప్రజల మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయం..
*నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి,ప్రజల మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతా జనసేన,తెలుగుదేశం,బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ మరియు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి, మాజీ...
వైసీపీ ప్రచార సామగ్రి స్వాధీనం
*బిగ్ బ్రేకింగ్..* కృష్ణాజిల్లా,పెడన పెడనలో పెద్ద ఎత్తున వైసీపీ ప్రచార సామాగ్రి నిల్వలు దాడి చేసి సీజ్ చేసిన పోలీసులు పెడన గ్రంథాలయం సమీపంలోని మల్లి అనే వైసీపీ సానుభూతిపరుడి ఇంట్లో ప్రచార సామాగ్రి...