విజయవాడ మొగల్రాజపురం అమ్మ కళ్యాణమండపంలో అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఉద్రిక్తత
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, టిడిపి సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమ
కార్యక్రమంలో రాజకీయ ప్రసంగాలు చేయడంపై ఇరు పార్టీల వర్గీయుల ఆందోళన
ఒకరినొకరు తోసుకోవడంతో కార్యక్రమాన్ని అభ్యంతరంగా నిలిపివేసిన పోలీసులు
ఘటన స్థలానికి చేరుకున్న డిసిపి ఏసిపి సీఐలు
ఇరు పార్టీల నేతలపై కేసు నమోదు
Also read
- సూర్య గోచారం.. 12 రాశులపై దీని ప్రభావం ఎలా ఉండనున్నదంటే?
- June Amavasya 2026: అమావాస్య నుంచి వీరికి మహర్దశ..! ఇందులో మీ రాశి ఉందా..?
- చెన్నూరు SBI గోల్డ్ చోరీ కేసు సుఖాంతం.. ఎట్టకేలకు బంగారం తిరిగి అందజేసిన బ్యాంక్
- రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగ బాబు.. బాలెనో కారులో వచ్చి చోరీలు!
- 9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి జీవిత ఖైదు!





