గుంటూరు వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారు వెంకట రోశయ్య దళిత మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు.
పెదకాకాని: గుంటూరు వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారు వెంకట రోశయ్య దళిత మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు. పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామం అంబేడ్కర్ నగర్లోని పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించేందుకు వెళ్లగా.. మహిళలు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో ఆవేశానికి లోనైన వెంకట రోశయ్య కారుతో మహిళలపై దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. వారిపై దాడి చేయమని తన అనుచరులను ఆదేశించారు. దీంతో స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు
Also read
- అడవిలో చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య!
- ప్రేమపేరుతో యువకుడి వేధింపులు.. తాళలేక యువతి
- బిర్యానీ గొడవ.. దంపతుల ఆత్మహత్య
- పుణ్యక్షేత్రాలకు వెళ్లడం ఎందుకు అంత ముఖ్యమో తెలుసా? తీర్థయాత్రల వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యాలు!
- విష్ణుమూర్తి ప్రసన్నం కావాలా? గురువారం ఈ 5 పనులు తప్పక చేయండి.. సిరిసంపదలు ఖాయం!





