గుంటూరు వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారు వెంకట రోశయ్య దళిత మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు.
పెదకాకాని: గుంటూరు వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారు వెంకట రోశయ్య దళిత మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు. పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామం అంబేడ్కర్ నగర్లోని పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించేందుకు వెళ్లగా.. మహిళలు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో ఆవేశానికి లోనైన వెంకట రోశయ్య కారుతో మహిళలపై దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. వారిపై దాడి చేయమని తన అనుచరులను ఆదేశించారు. దీంతో స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు
Also read
- రావమ్మా మహాలక్ష్మి.. ఆదివారం అక్షయ తృతీయ.. ఇదొక్కటి చేస్తే మీ ఇంట్లో ధన వర్షం కురవాల్సిందే
- Weekly Horoscope: వారి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్..12 రాశుల వారికి వారఫలాలు
- అద్దె ఇల్లు చూసేందుకు వచ్చి మహిళ ఆత్మహత్య
- సైబర్ మాయాజాలం.. క్లిక్ చేస్తే కైలాసమే.. అప్రమత్తతే అసలైన కవచం!
- విందులో విషాదం.. చిన్న మాంసం ముక్క.. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది!





