ఏలూరు జిల్లా
ముగ్గురు 9వ తరగతి చదువుతున్న హై స్కూల్ విద్యార్థినిలు మిస్సింగ్
ఆగిరిపల్లి మండలం సురవరం జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఘటన
ఉదయం స్కూలుకి వెళ్లి విద్యార్థులు తిరిగి రాకపోవడంతో స్కూల్లో ఉపాధ్యాయిని ఎంక్వయిరీ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు.
ముగ్గురు విద్యార్ధినులు పాఠశాలకు రాలేదని ఉపాధ్యాయుడు చెప్పడంతో తల్లిదండ్రుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
ముగ్గురు మైనర్ విద్యార్థుల అవటం వారిలో ఓ విద్యార్థి కొంత నగదు కూడా తీసుకెళ్లినట్లు సమాచారం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ రామకృష్ణ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విద్యార్థుల కోసం గాలిస్తున్న పోలీసులు
ముగ్గురు మైనర్ విద్యార్థినిలు మిస్సింగ్
Also read
- ధను సంక్రాంతి పూజా సమయం, ప్రాముఖ్యత ఇదే!
- నలుగురు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
- ఫస్ట్ నైటే చెప్పేశాడు…కొత్త పెళ్ళి కూతురి విడాకులు
- ఈ రెండు పదార్థాలు ఇంట్లో ఉంటే మెరిసే దంతాలు మీ సొంతం! ఒక్కసారి ట్రై చేస్తే అస్సలు వదలరు
- పరువు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..శ్రవణ్ మర్డర్ వెనుక ఆమె ప్రియుడు?





