July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024

బుల్లెట్ బైక్ పై పల్నాడు కలెక్టర్

*

పల్నాడుజిల్లా


ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ శివశంకర్ అన్నారు.

నరసరావుపేటలో ఓటర్ల అవగాహనపై మోటార్ సైకిల్ ర్యాలీని ఆదివారం కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటర్లలో చైతన్యం తీసుకుని రావడం కోసం బైక్ ర్యాలీ నిర్వహించామని అన్నారు.

మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓటింగు ప్రక్రియలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Also read

Related posts

Share via