Andhra Pradesh: బ్రేకప్ తర్వాత కలుసుకున్న ప్రేమికులు.. మళ్లీ ఇద్దరి మధ్య గొడవ.. చివరకు..
హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే యువకుడు.. విశాఖ భీమిలిలో సూసైడ్ చేసుకున్నాడు. ప్రేయసి ఆత్మహత్య చేసుకున్న కొద్దిరోజులకే తను ఉరివేసుకుని చనిపోవడం కలకలం రేపింది.. ప్రేమికుల మధ్య చోటుచేసుకున్న గొడవ పెను విషాదానికి దారి
