ఒంగోలు:: ఫాల్గుణ మాసం చతుర్దశి, పౌర్ణమి తిధులైన మార్చ్ 24, 25 తేదీలలో శ్రీ రాధా మాధవ కళ్యాణం సాంప్రదాయ భజన పద్ధతిలో స్థానిక దేవుని మాన్యం, ఎన్టీఆర్ పార్క్ వద్ద నిర్వహిస్తున్నట్లు శ్రీ
మూఢనమ్మకం అక్కా, తమ్ముడు ప్రాణాలను బలితీసుకుంది. ఆరోగ్యం బాగాలేదని దర్గా బాబా దగ్గరికి వెళితే నదిలో మునిగి తాయెత్తులు కట్టుకోమని సలహా ఇచ్చాడు. బాబా చెప్పిన సలహా మేరకు వెళ్లే దారిలో నదిలో మునిగిన
ముద్రగడ ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడింది. ఫుల్ క్లారిటీతో అధికార వైసీపీకి జై కొట్టారు ముద్రగడ. ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. జనసైనికుడు అవుతాడనుకున్న ఆయన సడెన్గా వైసీపీ కండువా కప్పుకోవడానికి కారణాలేంటి…? ముద్రగడ
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక నగరిగా పేరొందిన రాజమండ్రి.. ఘన చరిత్రకు ఆనవాలు. సాంస్కృతికంగానూ , రాజకీయంగానూ రాజమండ్రికి ఎంతో విశిష్ట చరిత్ర వుంది. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన దిగ్గజాలను ఈ నగరం అందించింది.
ఎక్కడైనా పాములు కనిపించకుండా తిరగడంతోపాటు పొదలు, రహస్య ప్రాంతాల్లో ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం విచిత్రంగా ఏడాది నుంచి నాగుపాము పొలంలో తిరుగుతూ చెట్టుపై ఎక్కి తిష్టవేసింది. ఆ ఊరిలోకి వచ్చిన నాగుపాము నిత్యం
శ్రీ మహానందీ శ్వర స్వామి క్రింది భాగం నుంచి నీటి ధార ప్రవహిస్తూందని చెప్పడం జరిగింది. ఆ విషయం నిర్ధారణ కావడంతో స్వామి క్రింది నుంచి వచ్చే నీరే ఆలయం లోని రుద్రగుండమని.. బ్రహ్మ,
రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు వుంటే.. 24 చోట్ల రాజకీయం ఒక ఎత్తయితే, నరసాపురం పార్లమెంట్లో మరో ఎత్తు. సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వల్లే నరసాపురానికి అంతటి క్రేజ్ వచ్చిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి
పాపాలను కడతేర్చి మోక్షం కల్పించే మహా పుణ్య క్షేత్రం కదిలి పాపహరేశ్వరాలయం. ఈ ఆలయం నిర్మల్ జిల్లా కేంద్రానికి 18 కిలో మీటర్ల దూరంలో కొలువై ఉంది. ఏటా శివరాత్రి మహోత్సవాలు ఇక్కడ ఘనంగా
గృహ ప్రవేశ పూజ వేడుక ఇంటి పర్యావరణాన్ని శుద్ధి చేయడానికి.. ప్రతికూల శక్తుల నుంచి ఇంటిని రక్షించడానికి మొదటిసారిగా కొత్త ఇంటికి మారినప్పుడు నిర్వహించబడే హిందూ పూజా కార్యక్రమం. కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు. శుభ