తిరుపతి: నగరంలో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు లాడ్జిలో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తిరుపతిలోని ఓ విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు లైంగిక దాడి చేశాడు.చెన్నై ఓ హోటల్లో
దీపావళి పండగ అనంతరం కార్తీక మాసం శుద్ధ చవితి రోజున నాగుల చవితి వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. ఉదయమే నిద్ర లేచి తలస్నానం ఆచరించి సమీపంలో ఉన్న నాగుల పుట్ట దగ్గరకు వెళ్లి ఆ
హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని ముఖ్య తిథుల్లో పర్వదినాల్లో ఉపవాసాలు జాగారాలు చేయడం ఆనవాయితీ. అయితే మిగిలిన రోజుల సంగతి ఎలా ఉన్న కార్తీక మాసంలో చేసే ఉపవాసం అత్యంత ఫలవంతమైనదని శాస్త్ర వచనం.
మేరుగు నాగార్జున కాంట్రాక్టు పనులు ఇప్పిస్తానని రూ. 90 లక్షలు తీసుకున్నారు – డబ్బు తిరిగి ఇవ్వకుండా లైంగికంగా వేధించారు కాంట్రాక్టు పనులు లేదా ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద డబ్బు తీసుకుని తిరిగివ్వకపోవడంతోపాటు
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో క్షుద్రపూజల కలకలం రేపింది. చందర్లపాడు మండలం గుడిమెట్ల వజ్రాలగుట్ట వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మేకలను బలిచ్చి క్షుద్ర పూజలు చేశారు. వ్యాపార అభివృద్ధి జరగాలని పేపర్పై రాసి క్షుద్ర
హైదరాబాద్లోని ఎంఎల్ఏ కాలనీకి చెందిన వైష్ణవికి నాగారం ప్రాంత ఉమాపతికి మధ్య ప్రేమ చిగురించింది. రహస్యంగా పెళ్లి చేసుకున్న ఉమాపతి ఆమె డబ్బులతో జల్సా చేశాడు. దాదాపు రూ.1.25కోట్లు తీసుకున్నాడు. ఉమాపతి ఆగడాలు భరించలేక
కాకినాడ, రమ్య నర్సింగ్ కాలేజి నిర్వాకం.. విద్యార్థినులకు ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తిస్తున్నా.. ఫీజులు కట్టాలని వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో భయపడిన విద్యార్థినుల తల్లిదండ్రులు సగం ఫీజు చెల్లించారు. అయినా పూర్తిగా డబ్బులు కట్టలేదని
Andhra Pradesh News | వైద్యం వికటించి బాలింత మృతిచెందిందని ఆరోపిస్తూ ఆమె కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఈ ఘటన జరిగింది. కర్నూలు: ఎమ్మిగనూరులో ఓ ప్రవేటు
విజయనగరం : విజయనగరంలోని కాటవీధి బీసీ హాస్టల్ కు చెందిన విద్యార్థి కొణతాల శ్యామలరావు ఆదివారం మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేటరాజం గ్రామానికి చెందిన శ్యామల రావు ఉదయం కళ్ళు