యాదాద్రి భువనగిరి జిల్లా: మరికాసేపట్లో బామ్మర్ది పెళ్లి జరగాల్సి ఉండగా.. కుటుంబ సమస్యలతో ఉరేసుకుని బావ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల
పెళ్లై దాదాపు 14 ఏళ్లు అయింది.. మొదట్లో అన్యోన్య దాంపత్య జీవితం.. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు.. భార్య బాగా చదువుతుందని భావించిన అతను.. ప్రభుత్వ ఉద్యోగం వైపు ప్రోత్సాహం అందించాడు.. దీంతో ఆమె
మనిషంటే విలువలేదు.. మనిషి ప్రాణమంటే లెక్కలేదు. మనీకి ఇచ్చిన విలువ మనిషికి ఇవ్వడం లేదు. అనైతిక బంధాల కోసం కత్తులకు పని చెబుతున్నారు. కుత్తుకలు తెగ్గేసే కుట్రలకు తెగిస్తున్నారు. ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల
గుంటూరు, మార్చి 12: కేరళకు చెందిన పరమడం అనీష్ అలియాస్ బ్లేడ్ తిరుపతిలో సెటిల్ అయ్యాడు. బ్లేడ్ కి తమిళనాడుకు చెందిన కుమార్ కేరళకు చెందిన దీపేష్, అనంతపురానికి చెందిన వెంకటేష్ స్నేహితులు.. వీరంతా
విజయనగరం జిల్లాలో నమోదైన ఒక పోక్సో కేసులో నిందితుడికి ప్రత్యేక కోర్టు కఠిన శిక్ష విధించింది. నెల్లిమర్ల పోలీసు స్టేషన్ పరిధిలో 2025 మే నెలలో నమోదైన ఈ కేసులో నిందితుడు పంది నారాయణ
హైదరాబాద్లో అపరిశుభ్రమైన, కుళ్ళిన మేక, గొర్రెల అవశేషాలను సేకరించి, ఫ్రెష్ మాంసం అని చూపిస్తూ నగరంలో విక్రయిస్తున్న నకిలీ మాంసం రాకెట్ గుట్టురట్టైంది. గోల్కొండ జోన్ టాస్క్ఫోర్స్, మంగళ్హాట్ పోలీసులు, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ
రాను రాను సమాజంలో మానవత్వం మంటగలిసిపోతుంది. ఆడుకుందామని నమ్మించి పిలిచిన ఓ కామాంధుడు.. తొమ్మిదేళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రం సంచలనం సృష్టించిన కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఇంతకు ఇంతకు పెరుగుతూనే ఉంది. ఈ ఘటన తర్వాత గత నెల 19న నగరంలోని రెయిన్బో హాస్పిటల్లో చేరిన జై
అతను చూడటానికి బాగుంటాడు.. ఆమె కూడా అందంగానే ఉంటుంది.. పెళ్లి చూపుల్లోనే ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో ఇరు కుటుంబాలు కలిసి వారికి పెళ్లిచేశారు. ఆమె కూడా ఎన్నో కలలు.. ఆకాంక్షలతో అతనితో కలిసి
నేటి సమాజంలో మోసగాళ్ళకు కొదవ లేకుండా పోతుంది. అవతల వ్యక్తి అత్యాశ మోసగాళ్ళకు వరం లాగా మారుతోంది. దీంతో మాయమాటలు చెప్పి నమ్మిన వాళ్ళను నట్టేట ముంచేస్తున్నారు ఈ మాయగాళ్లు. తాజాగా ఇలాంటి మోసగాడినే