ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు ఇదే రాశిలో ఈ ఏడాదంతా కొనసాగుతాడు. శని మీన రాశి సంచారం వల్ల మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశులకు శని దోషం
Garuda Purana: కాకి పిండం తింటే పితృదేవతలకు చేరుతుందా..? అసలు కాకి పిండం తినడం ఏంటి..? కాకికే ఎందుకు పిండం పెట్టాలి. కాకి తింటేనే పితృదేవతలకు చేరుతుందని ఎందుకు నమ్ముతారు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను
జాకెట్ విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి.. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గుత్తి మండలం జొన్నగిరి గ్రామంలో జాకెట్ కోసం రెండు కుటుంబాలు తలలలు పగిలేటట్టు కొట్టుకున్నారు. సుంకులమ్మ అనే
Vijayawada Accident: నేటి యాంత్రిక జీవనంలో వేగం పెరిగిన కొద్దీ రహదారి నిబంధనల ఉల్లంఘనలు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా.. జరిమానాలు విధిస్తున్నా వాహన చోదకులలో మార్పు
మచిలీపట్నంలో బాలికపై అత్యాచారం జరిగింది. ఆ బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా, మార్చి 19 మచిలీపట్నంలో
సంగారెడ్డి జిల్లాలోని బృందావన్ కాలనీలో ఉగాది పండుగ పూట ఐదుగురు చిన్నారుల కిడ్నాప్ యత్నం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా ఉన్న సమయంలో ముగ్గురు దుండగులు ఆటోలో వచ్చి ఆడుకుంటున్న
గుంటూరు. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్ కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ గుంటూరు జిల్లా పోక్సో కోర్టు న్యాయాధికారి పర్వీన్ సుల్తానాబేగం మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం..
తాడిపత్రి: అనంతపురం జిల్లాలో ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. తాడిపత్రిలోని గన్నవారిపల్లె కాలనీలోని నివాసంలో ఫ్యాన్కు ఉరివేసుకుని లక్ష్మీప్రసన్న(30) బలవన్మనరణానికి పాల్పడింది. తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్న ఆమెకు.. గత నెలలో
సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. నిన్నటి వరకు డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెట్టి లక్షలు కొల్లగొట్టిన కేటుగాళ్లు, ఇప్పుడు నమ్మకం పేరుతో నయవంచనకు తెరలేపారు. మీ పక్కింటి వ్యక్తిలానో, ఎదురు షాపు యజమానిలానో ఫోన్
పోలీసులు చౌడేశ్వరి ఆచూకీ కనుగొనడంలో జాప్యం జరిగింది. దీంతో వారం రోజుల తర్వాత రాత్రి సమయంలో శ్రీనుతో పాటు అతని బంధువులు మాచర్ల పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లారు. తమ కుమార్తె ఆచూకీ గురించి