Paladu: ఖాకీ కొడుకు ఆకృత్యానికి.. ఐదుగురు బలి.. అతని నేరాల చిట్టా చూస్తే..
పల్నాడు జిల్లా చిలకలూరిపేట జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం వెనుక దోపిడీ కుట్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ట్రాక్టర్ ట్రాలీని బెదిరించి డబ్బులు దోచుకునే ప్రయత్నంలో హైవేలో కారు అడ్డుగా నిలపడంతో
