కనిగిరి, పామూరు : రోడ్డుపై వెళ్తున్న వ్యక్తికి వెనుక నుంచి వచ్చిన ఆటో తగలడంతో.. అతని సన్నిహితులు ఆ ఆటో డ్రైవర్ ను స్తంభానికి కట్టేసి కొట్టారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం బొట్లగూడూరులో
అల్లిపూడిలో కత్తులు, రాళ్లు, బ్లేడులతో రెచ్చిపోయిన ఆ పార్టీ మూకలు ఏ-1గా వైసీపీ నాయకుడు చినబాబు తుని, తుని పట్టణం, కోటనందూరు, రౌతులపూడి : కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడిలో శుక్రవారం రాత్రి
హెరిటేజ్ గణతంత్ర దినోత్సవ బహుమతి రూ.50 వేలుగెలుచుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన లింక్ కాకినాడ(గాంధీనగర్) సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తుగడలు వేస్తూ సామాన్యులకు వల విసురుతున్నారు. పండుగ ఆఫర్లు అంటూ ప్రముఖ కంపెనీల లోగోలతో
నేరం ఎంత పక్కాగా చేసినా.. ఏదో ఒక చిన్న ఆధారం నిందితులను కటకటాల వెనక్కి నెడుతుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. కన్న తల్లి చనిపోతే గుండెపోటు అనుకుని అంతా కన్నీరు మున్నీరయ్యారు.. తండ్రి
చేగుంట(మెదక్ జిల్లా): కేవలం 22 రూపాయల పాత బాకీ విషయంలో గొడవపడి, తోటి కార్మికుడిని హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో
కొమరంభీం జిల్లా: అందరి జీవితాల్లో సంక్రాంతి సంతోషాన్నినింపగా.. ఓ కుటుంబంలో చీకటి అలుముకుంది. ఎదిగిన కొడుకు తమను పోషిస్తాడనుకున్న తల్లిదండ్రులకు తీరని విషాదం మిగిల్చింది. జీవితాంతం తోడుగా ఉంటానని హామీ ఇచ్చిన భర్త రెండు
బద్వేల్: కడప జిల్లాలోడిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మొత్తంలో నగదు కాజేసిన ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నకిలీ పోలీసులు, అధికారుల పేరుతో బద్వేల్ కు చెందిన పీవీఎన్ ప్రసాద్ అనే న్యాయవాది
విశాఖపట్నంలో 14 ఏళ్ల బాలిక చీర కోసం క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవడం కలచివేసింది. తల్లి చీర బదులు హాఫ్ శారీ తీసుకోమని చెప్పగా, బాలిక మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది. చిన్న చిన్న కారణాలకే
*ఇది కొంతే.. ఇంకాఎంతో*..*ఓటు అభ్యర్థించడానికి అందరూ ఒక్క పేజీ పాంప్లెట్ తో వస్తారు*. *కానీ నేను ఈ రాష్ట్రంలోనే 61 పేజీల డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో వచ్చిన ఏకైక అభ్యర్థిని.* *ఇది చదివి న్యాయవాదులకు,
రథ సప్తమిని మాఘ మాసంలోని ప్రకాశవంతమైన పక్షంలో ఏడవ రోజున జరుపుకుంటారు. ఈ రోజున, సూర్య భగవానుడికి నీటిని అర్పించి పూజిస్తారు. ఈ రోజున సూర్యుడిని పూజించడం, దానధర్మాలు చేయడం వల్ల ఆరోగ్యం, విజయం