కడప జిల్లా: సోషల్ మీడియాలో లైకులు, షేరులు.. పాపులారిటీ కోసం కొందరు చేసే ప్రయత్నాలు విసుగు పుట్టిస్తుంటాయి. ఈ క్రమంలో ఓ యువకుడు రీల్స్ పిచ్చితో ప్రాణాలు పొగొట్టుకున్నాడు. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ
హైదరాబాద్: పని ఒత్తిడి మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అన్నేసి గంటలు పని చేయడం తన వల్ల కాదంటూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తన భార్య చున్నీతో ఫ్యాన్ కు ఉరి వేసుకొని
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ధారావి, శాస్త్రిచౌక్కు చెందిన ప్రేమ్ కుమార్ రాజు బర్ల (30) బతుకుతెరువు కోసం ఎనిమిది నెలల క్రితం హైదరాబాద్కు వలస వచ్చారు. చిక్కడపల్లి రిసాల అంబేద్కర్ నగర్ లో తన
అతను రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలెట్గా పనిచేస్తున్నాడు. పదేళ్ల క్రితం వివాహమైంది. భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు. భర్త నుంచి దూరంగా వెళ్లి భార్యా పిల్లలు విశాఖపట్నంలో
విశాఖలో షిప్పింగ్ కంపెనీ చీఫ్ ఇంజనీర్ హర్షవర్ధన్ స్టాక్ మార్కెట్ నష్టాలు, రూ.36 లక్షల అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. తాను కొడుకుగా, తండ్రిగా, భర్తగా విఫలమయ్యానని భార్యకు సందేశం పంపి, దువ్వాడ రైల్వేస్టేషన్
విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో ఎనస్థీషియా చదువుతున్న పీజీ విద్యార్థిని దీపిక ఉన్నట్టుండి అనుమానాస్పదంగా మృతి చెందడం స్థానికింగా తీవ్ర కలకలం రేపుతోంది. అర్థరాత్రి వరకు విధుల్లో ఉన్న దీపికి కేవలం అరగంటలోనే ప్రాణాలు కోల్పోయిందని
పోలీసుల అదుపులో ఒంటరి మహిళలను మోసగిస్తున్న మాయగాడు వివరాలు వెల్లడిస్తున్న ఇన్చార్జి డిఎస్సీ శ్రీకాంత్ చిత్రంలో నిందితుడు, పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు: రాజమహేంద్రవరం (ఏవీఏ రోడ్డు) వివాహ సంబంధాల కోసం మ్యాట్రిమోనీల్లో
ప్రాణ భయంతో కన్న కుమారుడ్నే చంపిన తండ్రి – నిద్రిస్తున్న సమయంలో కర్రతో తలపై బలంగా కొట్టి హత్య – కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనంతపురం జిల్లాలో దారుణం చోటు
Matru Gaya Kshetra: సాధారణంగా తండ్రి వంశానికి సంబంధించిన పితృ శ్రద్ధల గురించి ఎక్కువగా వినిపిస్తుంటుంది. అయితే తల్లి, తల్లి వంశ పూర్వీకులకు ప్రత్యేకంగా శ్రద్ధ నిర్వహించే అరుదైన పవిత్ర స్థలం కూడా ఉంది.