హిందూపురం(సత్యసాయి) : పోలీసులపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దాడి చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్ తీవ్రగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల
చిత్తూరు : వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న భర్త,అత్తను చంపేయాలని మహిళ చెప్పడంతో వృద్ధురాలిని హత్య చేయబోయాడు ఓ బాలుడు. చిత్తూరు వన్టేన్ సీఐ మహేశ్వర కథనం మేరకు.. చిత్తూరు నగరం, గిరింపేటకు చెందిన
హైదరాబాద్: మూడంతస్తుల భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కేపీ హెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా మద్దినాయనిపల్లి గ్రామానికి చెందిన అనిత (23)
అమరావతి : తిరుమల లడ్డు తయారీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ లేదని సిబిఐ ఇచ్చిన నివేదికలో ఎక్కడుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో గురువారం కూటమి పార్టీల సమావేశం ముఖ్యమంత్రి
సమాజంలో జరుగుతున్న సంఘటను చూస్తుంటే జనాల్లో పెళ్లి చేసుకోవాలనే ఆశ రోజురోజుకూ మరింత చచ్చిపోతుంది.ఈ మధ్య కాలంలోనే భర్తను హనీమూన్ పేరిట రాష్ట్రంకాని రాష్ట్రానికి తీసుకెళ్లి ఓ భార్య హత్య చేయగా.. ఆ ఘటన
మేడారం జాతరలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ప్రచారం పై జాతీయ మహిళా కమీషన్ సీరియప్ అయ్యింది. ఈ కేసును సుమోటోగా తీసుకున్న కమిషన్ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. విచారణలో ఎలాంటి
విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటన అందరినీ కలిచివేస్తుంది. కుక్కలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ఆందోళన
తిరుపతిలో నర్సింగ్ విద్యార్థిని బలవన్మరణం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నగరంలోని బ్లిస్ హోటల్ వెనుక ఉన్న బాలాజీ నర్సింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న దీశ్మాంజలి, హాస్టల్ గదిలోనే ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు
యూనివర్సిటీల్లో అడ్మిషన్ల కోసం వచ్చానంటూ తిరుగుతూ.. హాస్టళ్లలోకి చొరబడి విద్యార్థుల ల్యాప్టాప్లు చోరీ చేస్తున్న ఓ అంతర్రాష్ట్ర దొంగను మంగళగిరి పోలీసులు పట్టుకున్నారు. అతని పేరు పతమిళ్ సెల్వన్. తమిళనాడులోని తిరువారూర్ జిల్లాకు చెందిన
కన్న ప్రేమే కఠినంగా మారింది.. ప్రాణం కంటే మిన్నగా పెంచిన బిడ్డ, తమ మాట కాదని ప్రేమించిన వాడితో వెళ్లిపోయిందని ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. లోకం దృష్టిలో ఆ అమ్మాయి బతికే ఉన్నా,