కాకినాడ నగరంలోని రెండో డివిజన్ చర్చికాంత నగర్లో మంగళవారం రాత్రి వైకాపా నాయకులు వీరంగం సృష్టించారు.
కాకినాడ: కాకినాడ నగరంలోని రెండో డివిజన్ చర్చికాంత నగర్ లో మంగళవారం రాత్రి వైకాపా నాయకులు వీరంగం సృష్టించారు. జనసేన, భాజపా నాయకులపై దాడికి దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు.. కాకినాడ గ్రామీణ జడ్పీటీసీ నురుకుర్తి రామక్రిష్ణ, గ్రామీణ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సోదరుడు, సినీ డైరెక్టర్ కళ్యాణ కృష్ణ, వైకాపా నాయకుడు కడియాల చిన్నబాబు, తిమ్మాపురం సర్పంచి, జేఎన్టీయూకే ఈసీ సభ్యుడు బెజవాడ సత్యనారాయణ, మేమం సర్పంచి రాన్దేవ్ చిన్న.. మరొకరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సర్పవరం ఎస్ఐ తెలిపారు.
Also read
- Papaya Benefits: ఆ సమస్యలన్నీ రాత్రికి రాత్రే మాయం.. పడుకునేముందు ఈ ఒక్క పండు తినండి
- Lucky Zodiacs: కేతువుకు బలం.. ఈ రాశుల వారికి ఆకస్మిక శుభ పరిణామాలు!
- Astrology: బుధుడు వెనక్కి వెళ్తున్నాడు.. లక్షాధికారులుగా మారే టైమ్.. ఈ 4 రాశులు లక్కీ!
- లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఐపీఎల్ క్రీడాకారుడు.. పోలీసులకు హైదరాబాద్ మహిళ ఫిర్యాదు!
- Nagarkurnool: చూడటానికి ఇన్నోసెంట్.. చేసే పనులు ఏంటో తెలిస్తే షాక్…





