విజయవాడ మొగల్రాజపురం అమ్మ కళ్యాణమండపంలో అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఉద్రిక్తత
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, టిడిపి సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమ
కార్యక్రమంలో రాజకీయ ప్రసంగాలు చేయడంపై ఇరు పార్టీల వర్గీయుల ఆందోళన
ఒకరినొకరు తోసుకోవడంతో కార్యక్రమాన్ని అభ్యంతరంగా నిలిపివేసిన పోలీసులు
ఘటన స్థలానికి చేరుకున్న డిసిపి ఏసిపి సీఐలు
ఇరు పార్టీల నేతలపై కేసు నమోదు
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





