ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు..
ఏలూరు జిల్లా: ఓ కేసులో 41 a నోటిస్ ఇవ్వడానికి 50వేలు లంచం తీసుకున్న కానిస్టేబుల్ ఇసాక్.
స్టేషన్ బయట డబ్బుతో రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డ కానిస్టేబుల్
ఇంకా ఈ కేసులో ఏవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో
విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు.
Also read
- కూతురు చేసిన పనికి ముగ్గురు కుటుంబసభ్యులు బలి..
- Vizianagaram: ప్రశాంత జిల్లాను కలవరపాటుకు గురిచేసిన సిరాజ్ నేపద్యం ఏంటి?
- Palndau District: పల్నాడులో ప్రాణాలు తీసిన ఆధిపత్య పోరు.. ఇద్దరు టీడీపీ కార్యకర్తల దారుణ హత్య
- హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయా? డీజీపీ స్టేట్మెంట్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
- Hyderabad: పండుటాకులకు పెళ్లి సంబంధాలు చూస్తామని.. పళ్లాలు బోర్లించారు