SGSTV NEWS online
Andhra PradeshAssembly-Elections 2024Crime

Ysrcp: దళిత మహిళ పట్ల వైకాపా అభ్యర్థి దురుసు ప్రవర్తన



గుంటూరు వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారు వెంకట రోశయ్య దళిత మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు.

పెదకాకాని: గుంటూరు వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారు వెంకట రోశయ్య దళిత మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు. పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామం అంబేడ్కర్ నగర్లోని పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించేందుకు వెళ్లగా.. మహిళలు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో ఆవేశానికి లోనైన వెంకట రోశయ్య కారుతో మహిళలపై దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. వారిపై దాడి చేయమని తన అనుచరులను ఆదేశించారు. దీంతో స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు

Also read

Related posts