కాకినాడ నగరంలోని రెండో డివిజన్ చర్చికాంత నగర్లో మంగళవారం రాత్రి వైకాపా నాయకులు వీరంగం సృష్టించారు.
కాకినాడ: కాకినాడ నగరంలోని రెండో డివిజన్ చర్చికాంత నగర్ లో మంగళవారం రాత్రి వైకాపా నాయకులు వీరంగం సృష్టించారు. జనసేన, భాజపా నాయకులపై దాడికి దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు.. కాకినాడ గ్రామీణ జడ్పీటీసీ నురుకుర్తి రామక్రిష్ణ, గ్రామీణ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సోదరుడు, సినీ డైరెక్టర్ కళ్యాణ కృష్ణ, వైకాపా నాయకుడు కడియాల చిన్నబాబు, తిమ్మాపురం సర్పంచి, జేఎన్టీయూకే ఈసీ సభ్యుడు బెజవాడ సత్యనారాయణ, మేమం సర్పంచి రాన్దేవ్ చిన్న.. మరొకరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సర్పవరం ఎస్ఐ తెలిపారు.
Also read
- ఆంధ్ర: తల్లికి వందనం పడిందా అని అడిగారు.? ఒక్క ఫోన్ కాల్తో అంతా పాయే
- పక్కింటి పిల్లాడు ఇచ్చిన ఒకే ఒక్క క్లూ.. వీడిన మహిళ మర్డర్ మిస్టరీ..!
- Andhra: ఆవు దూడ కోసం గొడవ.. క్షణాల్లోనే అన్నను మట్టుబెట్టిన తమ్ముడు.. అసలేం జరిగిందంటే
- ఫ్రెండ్స్ మిమ్మల్ని అందరిని వదిలేసి వెళ్ళిపోతున్నా..
- Kadapa: ఏడ్చుకుంటూ పరుగున పోలీస్స్టేషన్కు వచ్చిన చిన్నారి.. ఏంటని ఆరా తీయగా