గొల్లప్రోలు(కాకినాడ) : చేబ్రోలులోని పట్టు పరిశ్రమ కేంద్రం వద్ద అధికారులు తీరుపై పట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పట్టు పరిశ్రమ కేంద్రం వద్ద పట్టుగూళ్ళు కొనడం లేదని ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి అమ్ముకొనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారని వాపోయారు. బ్యాంకులో తీసుకున్న అప్పులు కట్టలేకపోతున్నామని ఇలాగైతే మాకు ఆత్మహత్యలే శరణ్యమని పట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా పట్టు పరిశ్రమ అధికారిని గీతా రాణి సమస్యను పరిష్కరించాలని పట్టు రైతులు కోరుతున్నారు.
Also read
- సాయికృష్ణ లాకప్డెత్ కేసులో కొనసాగుతున్న విచారణ.. ఇదిగో లేటెస్ట్ అప్డేట్!
- మిస్టరీ మరణంగా మారిన మిస్సింగ్ కేసు.. అసలు ఆ కర్రాడికి ఏమైంది
- పాపం ఏం కష్టమొచ్చిందో..! అందరూ చూస్తుండగానే గోదావరి నదిలోకి దూకిన మహిళ!
- భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద మరణ పరిహారం ప్రకటించాలి ….గ్రీష్మ కుమార్,
- అబార్షన్ చేయించుకోమన్నారు.. చివరకు రోడ్డుపై పడేశారు! అత్తింటి ముందు గర్భిణీ దీక్ష!





