గొల్లప్రోలు(కాకినాడ) : చేబ్రోలులోని పట్టు పరిశ్రమ కేంద్రం వద్ద అధికారులు తీరుపై పట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పట్టు పరిశ్రమ కేంద్రం వద్ద పట్టుగూళ్ళు కొనడం లేదని ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి అమ్ముకొనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారని వాపోయారు. బ్యాంకులో తీసుకున్న అప్పులు కట్టలేకపోతున్నామని ఇలాగైతే మాకు ఆత్మహత్యలే శరణ్యమని పట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా పట్టు పరిశ్రమ అధికారిని గీతా రాణి సమస్యను పరిష్కరించాలని పట్టు రైతులు కోరుతున్నారు.
Also read
- అమరావతికి శాశ్వత చట్టబద్ధత.. రైతుల త్యాగాలకు దక్కిన విజయం: సీఎం చంద్రబాబు
- రైల్వేకోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై దాడి!
- కన్నతల్లి దారుణం- కొడుకు ఆరోగ్యం కోసం కూతురు నరబలి- ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
- April 2026: ఏప్రిల్ నెలలో వచ్చే పండుగలు, శుభతిథులు, ప్రత్యేక దినోత్సవాలు
- నాడి గణపతి మహాత్యం- అవహేళన చేసిన బ్రిటిష్ గవర్నర్కు బుద్ధి చెప్పిన వైనం- ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?




