దాచేపల్లి పట్టణానికి చెందిన ఇద్దరు మహిళలు పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామంకి రోజువారి వ్యవసాయ కూలీ నిమిత్తం పనులకు వెళ్లిన ఇరువురు మహిళలు
రోజువారీ కూలి పనుల నిమిత్తం ఆటోలో వెళ్లి అక్కడ నుంచి పొలానికి నడిచి వెళ్తున్న సమయంలో జరిగిన సంఘటన
వ్యవసాయ కూలి పనులకు వెళ్తున్న సమయంలో దారిలో మహిళలను అడ్డగించిన ఇద్దరు దుండగులు
ఇరువురు మహిళల లను కత్తులతో చంపుతాం అని బెదిరించి, వారి వద్ద ఉన్న బంగారు నాంతాడును మరియు లాకెట్ మరియు సెల్ ఫోన్ ను లాక్కుని వెళ్లిన దుండుగులు
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పిడుగురాళ్ల పోలీసులు…..
Also read
- కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భౌమ ప్రదోష వ్రతం 2026: అప్పుల బాధలు తొలగి, శివానుగ్రహం పొందేందుకు ఈరోజు ఈ పనులు తప్పక చేయండి!
- హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!
- టెంక్షన్ ఆందోళనలకు చెక్ పెట్టే శక్తివంతమైన మంత్రాలు, రోజూ జపించండి.
- అనంతపురంలో మరో వలపువల వెలుగులోకి వచ్చింది.





