లాయర్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో వెలుగులోకి షాకింగ్ నిజాలు..!SGS TV NEWS onlineMay 29, 2026May 29, 2026 హైదరాబాద్ మహానగరంలో సంచలనం సృష్టించిన అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ...
ఆధార్లో పేరు మార్చుకుని 14 ఏళ్లుగా పరారీలోనే.. చివరకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ కిల్లర్!SGS TV NEWS onlineMay 29, 2026May 29, 2026 దశాబ్దానికి పైగా పోలీసులకు చిక్కకుండా తిరిగిన రౌడీ షీటర్ను సుల్తాన్ బజార్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. హత్య సహా...
పోలీసులను చూసి పరుగో పరుగు.. పట్టుకుని విచారించగా బయటపడిన షాకింగ్ నిజంSGS TV NEWS onlineMay 28, 2026May 28, 2026 వ్యాపారిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని కొందరు చేసిన కుట్రను కామారెడ్డి జిల్లా పోలీసులు భగ్నం చేశారు. ఆరుగురిని...
ఎవడ్రా నువ్వు.. దొంగతనానికి వచ్చి వండుకుని తిని.. పోలిసులకే సవాల్ విసిరావ్..SGS TV NEWS onlineMay 28, 2026May 28, 2026 ఓ ప్రైవేట్ స్కూల్ మాస్టార్ ఇల్లు ఖాళీగా ఉందని తెలిసి లోపలికి చొరబడిన సదరు దొంగ.. బీరువాలోని క్యాష్ కొట్టేయడమే...
నీటికుంటలో పడి ముగ్గురు బాలుర దుర్మరణం మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములుSGS TV NEWS onlineMay 28, 2026May 28, 2026 పెనుకొండ, రొద్దం, : ప్రమాదవశాత్తు పొలంలోని నీటి కుంటలో పడి ముగ్గురు బాలురు మృతి చెందిన విషాద ఘటన శ్రీసత్యసాయి...
తండ్రిని హత్య చేసిన బాలుడు!SGS TV NEWS onlineMay 28, 2026May 28, 2026 కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మద్యానికి బానిసై, తన తల్లిని నిత్యం చిత్ర హింసలకు గురి చేస్తున్న తండ్రిని 14 ఏళ్ల బాలుడు...
బంగారం కోసం పెద్దమ్మనే చంపేసింది..!SGS TV NEWS onlineMay 28, 2026May 28, 2026 అనకాపల్లి పట్టణం: అనకాపల్లి జిల్లా కశింకోటలో దారుణం చోటుచేసుకుంది. బంగారం కోసం ఓ మహిళ పెద్దమ్మనే చంపేసింది. పోలీసులు తెలిపిన...
తల్లి మందులకు వెళుతూ..!SGS TV NEWS onlineMay 28, 2026May 28, 2026 మామిడికుదురు: అనారోగ్యంతోబాధపడుతున్న తల్లికి మందులు తీసుకు వచ్చేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురై కుమారుడు మృతి చెందాడు. మొగలికుదురులో మంగళవారం...
క్వారీ గోతిలో ఈతకు వెళ్లి.. యువకుడి మృతి!SGS TV NEWS onlineMay 28, 2026May 28, 2026 దేవరపల్లి: వేసవి తాపానికి తట్టుకోలేక క్వారీ గోతిలో ఈతకు వెళ్లిన యువకుడు మృతి చెందాడు. దేవరపల్లి మండలం లక్ష్మీపురంలో మంగళవారం...
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి!SGS TV NEWS onlineMay 28, 2026May 28, 2026 ధర్పల్లి: మండలంలోని గోవింద్పల్లి గ్రామానికి చెందిన లక్షిత (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఎస్సై వినయ్ తెలిపిన వివరాలు...