SGSTV NEWS online

Tag : Andhra Pradesh

మిర్చి అమ్మిన డబ్బును బైక్‌లో పెట్టి ఇంటికి బయలుదేరిన రైతు.. కాసేపటికి..

SGS TV NEWS online
మిర్చి పంట విక్రయించి వచ్చిన రూ.1.50 లక్షలు మార్గమధ్యంలో పోవడంతో ఓ రైతు ఆందోళనకు గురయ్యాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించగా,...

తెల్లారితే భార్య సీమంతం.. అంతలోనే  హత్య

SGS TV NEWS online
విశాఖపట్నం: మరుసటి రోజు భార్య సీమంతం. ఇంటిల్లిపాదీ ఆనందంగా బంధువులను ఆహ్వానిస్తూ శుభకార్యానికి ఏర్పాట్లు చేస్తోంది. కానీ ఆ ఆనందం...

సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో కొనసాగుతున్న విచారణ.. ఇదిగో లేటెస్ట్ అప్‌డేట్!

SGS TV NEWS online
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనంగా మారిన విజయవాడ సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సిట్‌ అధికారులు వేగం పెంచారు. ఈ కేసులో ఇప్పటికే...

అబార్షన్ చేయించుకోమన్నారు.. చివరకు రోడ్డుపై పడేశారు! అత్తింటి ముందు గర్భిణీ దీక్ష!

SGS TV NEWS online
ఓ గర్భిణి అత్తింటి ఎదుట బైఠాయించింది.. తనకు న్యాయం చేయాలని తల్లితో కలిసి నిరసనకు దిగింది. భర్త అత్తమామలు తనకు...

Jahnavi Missing Mystery: జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ.. తుని పోలీసుల కీలక ప్రకటన..

SGS TV NEWS online
Jahnavi Mystery: కాకినాడ జిల్లా తునిలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై 26 రోజులు గడిచినా ఆచూకీ లభించలేదు. 12...

ప్రభుత్వ పాఠశాలలో కలకలం.. వింత పురుగుల కాటుతో 15 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత!

SGS TV NEWS online
చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలోని డి.యం. పురం ప్రభుత్వ పాఠశాలలో బుధవారం ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో క్లాసులు...

అమానుషం…చోరీ నెపంతో ఎనిమిదేళ్ల బాలికపై చిత్రహింసలు, అట్లకాడతో వాతలు..

SGS TV NEWS online
చిన్నపిల్లలకు చిన్న చీమ కరిచినా అయ్యో అంటాం… అలాంటిది ఏకంగా అట్ల కాడతోనే వాతలు పెట్టిన అమానుషమైన ఘటన వెలుగులోకి...

మణప్పురం’లో భారీ మోసం

SGS TV NEWS online
అంబేద్కర్ కోనసీమ జిల్లా: ద్రాక్షారామలోని మణప్పురం ఫైనాన్స్ బ్రాంచ్ లో భారీ మోసం జరిగింది. కస్టమర్లు తాకట్టు పెట్టిన అసలు...

తీవ్ర విషాదం.. ఒకరు నవ వరుడు, మరొకరు కూతురి పెళ్లి పత్రికలు పంచుతున్న తండ్రి! కన్నీళ్లు పెట్టించే ఘటన

SGS TV NEWS online
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వద్ద ఘోర బైక్ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. కూతురి పెళ్లి పత్రికలు పంచుతున్న తండ్రి...

Kurnool: స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకుల్ని ఆపిన పోలీసులు.. తనిఖీ చేయగా

SGS TV NEWS online
కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.33 లక్షల విలువైన 13.5 కిలోల వెండి బిస్కెట్లు స్వాధీనం...