గుంటూరు వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారు వెంకట రోశయ్య దళిత మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు. పెదకాకాని: గుంటూరు వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారు వెంకట రోశయ్య దళిత మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు.
తెనాలిలో పోలింగ్ బూత్ వద్ద ఘటననేరుగా బూత్ లోకి వెళ్లేందుకు యత్నించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్క్యూలైన్ లో రావాలని ఎమ్మెల్యేని కోరిన గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తిసుధాకర్ చెంపచెళ్లుమనిపించిన ఎమ్మెల్యే… తిరిగి ఎమ్మెల్యేని కొట్టిన
* *ఓటేయాలంటే విరక్తి కలిగేలా చేశారు.. సీనియర్ సిటిజన్ ఆవేదన* *మంగళగిరి నియోజకవర్గంలో పోలింగ్ అన్ని కేంద్రాలలో నత్తనడకన సాగుతున్నాయి* *కుంచనపల్లి లో బూత్ నంబర్ 69 లో శివరామిరెడ్డి అనే సీనియర్ సిటిజన్..
రాష్ట్రంలో హోరాహోరీగా పోలింగ్ జరుగుతున్న వేళ కొన్ని గ్రామాలు ఎన్నికలను బహిష్కరించాయి. తమ హామీలను నెరవేర్చే వరకు ఓటు వేయమని స్పష్టం చేస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గం కమ్మవారిపాళెం గ్రామస్థులు ఎన్నికలను
బ్రాహ్మణకాలువ గ్రామంలో టీడీపీ × వైసీపీ వైసీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేసేందుకు వచ్చారంటూ అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడికి యత్నించిన వైసీపీ వర్గీయులు ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు తిరుపతి నియోజకవర్గం
భక్తుల నుంచి తలనీలాలు తీసుకుని వారి పాపాలను పోగొట్టే శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా ఖ్యాతికెక్కాడు. అసలు శ్రీనివాసునికి తలనీలాలే ఎందుకివ్వాలి? శ్రీనివాసునికి తల నీలాలంటే ఎందుకంత ఇష్టం? ఈ ఆసక్తి కరమైన విషయాలు
మేషం (14 మే, 2024) మీఛార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది అవాస్తవమైన ఆర్థిక లావాదేలలో బిగుసుకుపోకుండా, జాగ్రత్త వహించండి. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే, మీసన్నిహిత స్నేహితులని ఆహ్వానించండి.- అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు
YSRCP: గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. సహనం కోల్పోయిన స్థానిక ఎమ్మెల్యే శివ కుమార్ కు, ఓటర్ కు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కోపంతో ఓటర్ పై ఎమ్మెల్యే అన్నాబత్తుని
చిత్తూరు జిల్లా పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేశారంటూ తెదేపా ఈసీకి ఫిర్యాదు చేసింది. వారిని పోలింగ్ కేంద్రాల్లోకి చేరుకోలేని ప్రాంతంలో వదిలారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరులో
పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంటాలలో ఇద్దరు తెదేపా ఏజెంట్లపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. రెంటచింతల: పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంటాలలో ఇద్దరు తెదేపా ఏజెంట్లపై వైకాపా వర్గీయులు