సినిమా ఇండస్ట్రీ నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కి శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. కనివిని ఎరుగని రీతిలో గెలుపు సాధించిన కూటమిని అభినందిస్తూ సినిమా ప్రముఖులు సోషల్ మీడియాలో వేదికగా
పవన్ కళ్యాణ్ జనసేన లో చేరుదామని వెయిట్ చేసి వెయిట్ చేసి పవన్ తన ఇంటికి వచ్చి మాట్లాడని కారణంగా కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ లో చేరారు. సరే వైసీపీ నుంచి
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ -135 , జనసేన- 21, బీజేపీ – 8 సీట్లతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ
సీఐడీ చీఫ్ సంజయ్ సెలవును ప్రభుత్వం రద్దు చేసింది. సీఐడీ చీఫ్ సంజయ్కు విదేశాలకు వెళ్లేందుకు సీఎస్ అనుమతివ్వడంపైన విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అదే విధంగా విదేశాలకు పారిపోతున్నారంటూ విమర్శలు రావడంతో ఈ
తొమ్మిది నిమిషాల వ్యవధిలో ముగ్గురు దొంగలు గ్యాస్ కట్టర్ ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి రూ.24,92,600ల నగదు చోరీ చేసి పరారైన ఘటన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలకేంద్రంలోని వన్నెల్(బి) కూడలి సమీపంలో మంగళవారం
‘ చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు కార్యాలయంపై మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. లోపలి వస్తువులను చిందరవందర చేసి, పలు దస్త్రాలకు నిప్పు పెట్టారు. చిత్తూరు : చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు
వైకాపా కార్యకర్త దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. దుగ్గిరాల: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో తెదేపా కార్యకర్త ఖాసీంపై అదే గ్రామానికి చెందిన
దొంగలు చాలా తెలివి మీరిపోయారు. నేరం చేయడమే కాదు ఆధారాలు దొరక్కుండా పని పూర్తి చేసి పారిపోతున్నారు. తాజాగా ఓ ఏటీఎం సెంటర్లో దోచుకునే తీరు పోలీసులను కంగు తినేలా చేశారు. రాత్రి వేళ
ఇబ్రహీంపట్నం రూరల్: కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి యాత్రకు వెళ్లారు. అనంతరం దైవ దర్శనానికి బయలు దేరారు. అంతలోనే అనుకోని ఉపద్రవం ఎదురైంది. ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్కు చెందిన ఓ కుటుంబం చేపట్టిన విహారయాత్ర
Rangareddy Crime News: ఇటీవల కొంతమంది ప్రతి విషయానికి విచక్షణ కోల్పోయి ఆవేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ సమయంలో కోపంతో చేసిన తప్పు తెలుసుకున్నప్పటికీ జరగరాని నష్టం జరిగిపోతుంది. ఈ మధ్య చాలామంది