*కమిషనర్ మారినా పేరు మారలే..* *కామారెడ్డి కమిషనర్ ఇంకా దేవేందరుడేనా* *కొత్త కమిషనర్ వచ్చి ఆరు నెలలు* *బోర్డులో పేరు మార్చని అధికారులు* *పాత కమిషనరే ఇంకా కొనసాగుతున్నారా అంటున్న ప్రజలు* *అధికారిక వెబ్
*కామారెడ్డి జిల్లా టి.ఎస్.నాబ్ అధికారి డి.ఎస్పీ సోమనాదం* కామారెడ్డి జిల్లా బ్యూరో ఆగస్టు 17 : శనివారం రోజు దేవునిపల్లి పిఎస్ పరిధిలోని కామారెడ్డి డిగ్రీ కాలేజ్ నందు టీఎస్ నాబ్ తెలంగాణ రాష్ట్ర
*డెంగ్యూ బాధితునికి సకాలంలో ప్లేట్ లెట్స్ అందజేసిన సంతోష్ రెడ్డి…* *ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు…* కామారెడ్డి జిల్లా బ్యూరో ఆగస్టు 17 : కామారెడ్డి జిల్లా
ఏలూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భర్త ముందే అఘాయిత్యానికి ఒడిగట్టారు దుండగులు. భర్తతో కలిసి మద్యం సేవించిన కొందరు యువకులు.. ఆ తర్వాత అతన్ని కొట్టి బంధించి, అతని ముందే భార్యపై సామూహిక లైంగిక
రాఖీ పండగ రోజున చాలా మంది సోదరులు చాలా ఉత్సాహంతో రాఖీని కట్టుకుంటారు. అయితే ఒకట్రెండు రోజుల తర్వాత ఆ రాఖీని తీసి ఎక్కడైనా విసిరివేస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాఖీని ఒకటి లేదా
ప్రతిరోజూ సోషల్ మీడియాలో అనేక రకాల స్టంట్స్ వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. విభిన్న రకాల కంటెంట్ని సృష్టించడానికి, వారి వీడియోలపై మరిన్ని ఎక్కువ లైక్లను పొందడానికి వ్యక్తులు అలాంటి వీడియోలను సృష్టించి,
ఇద్దరూ ప్రేమించుకున్నారు.. ఎవరికీ తెలియకుండా పెళ్లి కూడా చేసుకున్నారు.. కట్ చేస్తే.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం బయలుదేరారు.. ఇంతలోనే ఊహించని సీన్ ఎదురయ్యింది.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అసలేం జరిగిందంటే.. విజయవాడకు
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ఇస్తే కచ్చితంగా నెరవేరుస్తారని లబ్ధిదారుల్లో ఉన్న నమ్మకం మరోసారి ఆచరణలో నిరూపితమైంది. గుడివాడ పట్టణం రామబ్రహ్మం పార్కులోని అన్న క్యాంటీన్ న్ను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం పునః ప్రారంభించారు. ఈ
మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ఆర్థిక ఇబ్బందులతో ఉన్న రాజేష్ తల్లి ఏం చేయాలో తెలియక కన్నీరు మున్నిరు అవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పరంగా రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని రాజేష్ కుటుంబ సభ్యులు
స్థానికులు సముదాయించే ప్రయత్నం చేసిన వినలేదు కనకయ్య.. దీనితో స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు పరుశురాములు అతని భార్యాను విడిపించారు… బాధితుల ఫిర్యాదుతో సిద్దిపేట వన్ టౌన్ లో కేసు