Kumkuma : పసుపు, కుంకమ, గాజులు, మంగళసూత్రం, పువ్వులు, మెట్టెలు స్త్రీల ఐదోతనానికి సంబంధించినవి. ఐదోతనం అంటే ఆనందంగా కనిపించేంది. వీటిని కింద పడినా కానీ, నేల జారినా, చేయి జారినా మనసు ఇబ్బంది
Calotropis gigantea: ఇంట్లో జిల్లేడు మొక్కను పెంచాలా వద్దా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది సాధారణంగా విషపూరిత మొక్కగా పరిగణించబడుతుంది. అయితే ఆధ్యాత్మికం, వాస్తు, ఆయుర్వేద పరంగా దీనికి ప్రత్యేక స్థానం
పురుషోత్తమ మాసంగా పిలిచే అధిక మాసంలో 33 సంఖ్యకు ఉన్న ప్రాధాన్యత, గోవర్ధన ధరమ్ శ్లోక విశిష్టత మరియు అనంతమైన ఫలితాలను ఇచ్చే ఆధ్యాత్మిక మార్గాల గురించి పూర్తి వివరాలు. ఈ అధిక మాసంలో
భార్యతో గొడవ వద్దని ప్రశ్నించిన అత్త కుటుంబంపై అల్లుడు దారుణంగా దాడి చేసిన ఘటన పల్నాడు జిల్లాలో కలకలం రేపింది. కర్రలు, రాడ్లతో జరిగిన దాడిలో వృద్ధురాలు ఫాతిమా మృతి చెందగా, మరో మహిళ
మహబూబ్నగర్లో ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ప్రిసిల్లా విధులకు వెళ్తుండగా రోడ్డు పక్కన నిలిపిన కారు డోర్ను డ్రైవర్ అకస్మాత్తుగా తెరవడంతో
ఓటీపీలు, వాట్సాప్ లింకుల మోసాల తర్వాత ఇప్పుడు సైబర్ నేరగాళ్లు కొత్త హైటెక్ స్కామ్కు తెరలేపారు. ఉచితంగా మొబైల్ ఫోన్ పార్శిల్ పంపించి, అందులో ముందుగానే ఎస్ఎంఎస్ ఫార్వార్డింగ్ యాప్ ఇన్స్టాల్ చేసి బాధితుల
ఒకప్పుడు రక్త సంబంధం అంటే ఆప్యాయత, అనురాగం, అండగా నిలిచే బంధం. కానీ ఈ రోజుల్లో అవన్నీ కేవలం ఆర్థిక బంధాలుగా మారిపోయాయి. డబ్బుల కోసం రక్త సంబంధాలనే తెంచుకునే వరకు వెళ్లిపోయాయి. ఆస్తిపాస్తుల
ఆస్తి కోసం తల్లీ, కుమార్తెను దారుణంగా హత్య చేసింది సొంత నానమ్మ. మేజర్ అయిన మనవరాలికి ఆస్తి ఎక్కడ దక్కుతుందోనన్న అక్కసుతో నానమ్మ, మేనత్తలు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన నల్గొండ
మామిడి పండ్లను త్వరగా మాగబెట్టడానికి కొందరు వ్యాపారులు కృత్రిమ రసాయాలను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఇలా మాగపెట్టిన మామిడి పండు తిని ఐదేళ్ల బాలుడు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ