కిర్లంపూడి: నవ వధువు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ జి.సతీష్ తెలిపిన వివరాల మేరకు..కిర్లంపూడి మండలం గోనేడకు చెందిన సత్యంశెట్టి వెంకటేశులు దంపతుల
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. భూ వివాదాలు ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. తోడబుట్టిన వారిని, రక్త సంబంధీకులను సైతం లెక్క చేయకుండా హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా 8 ఎకరాల కోసం బంధువులే దారుణానికి
ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ (RIMS) లో దారుణం వెలుగుచూసింది. విధుల్లో ఉన్న ఒక వైద్య విద్యార్థినిపై ఓ నర్సింగ్ ఆఫీసర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది.
పార్వతీపురం మన్యం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. మక్కువ మండలం ఎర్రసామంతవలస సమీపంలో విద్యుత్ లైన్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తూ కరెంట్ షాక్కు గురై ఓ యువకుడు మృతి చెందాడు.
తిరుమలతోపాటు అన్ని ఆలయాల్లోనూ బలి పీఠం – దీని విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి హిందూ ధర్మంలో పూజలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలిసిందే. పూజల్లో ఎన్నో రకాలు ఉంటాయి. భగవంతుడు తమను కాపాడాలని,
Bachelor are Husband : భర్తను పోగొట్టుకున్న స్త్రీ శుభకార్యాలకు ఏవిధంగా పనికిరారో భార్య లేని భర్త కూడా శుభకార్యాలకు పనికిరాడదని శాస్త్రం చెబుతోంది. పురుషుడు వివాహ సమయంలో వధువును తన దాన్నిగా చేసుకునే
మే 12 నుంచి 17 మధ్య కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు కీలక రాశి మార్పులు చేయడంతో ఆరు రాశుల వారికి శుభకాలం ప్రారంభమైనట్లు జ్యోతిష్య సూచనలు చెబుతున్నాయి. ముఖ్యంగా మేషం, వృషభం, తుల,
మత విశ్వాసాల ప్రకారం, ఆలయ పైభాగాన్ని దైవం యొక్క ముఖంగా భావిస్తారు. అలాగే ఆలయ మెట్లను దైవ పాదాలుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయ మెట్లపై కూర్చోవడం శుభమా, అశుభమా అనే విషయంపై వివిధ
నేటి జాతకములు..19 మే, 2026 మేషం (19 మే, 2026) బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. మీదగ్గర తగినంత ధనములేదని మీరు భావించినట్లయితే,మీకంటే పెద్దవారైనా
చిత్తూరు జిల్లాలో పోలీసుల స్టైల్ మారింది. నేరాలను కట్టడి చేయాల్సిన పోలీసులే దొంగలతో చేతులు కలుపుతున్న పరిస్థితి నెలకొంది. గంగాధర నెల్లూరు పోలీసుల అదుపులో ఉన్న దొంగనోట్ల చలామణి ముఠా ఈ విషయాన్ని బయట