ప్రతి ఇంట్లో అనందాలు వెలగాల్సిన దీపావళి పండుగ రోజున నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఒక మహిళ తన ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసి.. తర్వాత ఆమె కూడా ఇంట్లో ఉరివేసుకొని
డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ కసాయి కొడుకు భార్యతో కలిసి కన్న తల్లినే కత్తితో పొడిచి దారుణంగా చంపాడు. అనంతరం దంపతులు ఇద్దరూ పారరయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు పరారైన కశాయి కొడుకు, అతడి
కొయ్యూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొయ్యూరు మండలం వైసీపీ నేత, జడ్పిటిసి వారా నూకరాజు దారుణ హత్య గురయ్యారు. భూమి విషయమై జరిగిన గొడవలో గిరిజనులు ఆయనను దారుణంగా హతమార్చారు. గిరిజనులు
మేషం (21 అక్టోబర్, 2025) మానసిక ప్రశాంతత కోసం, ఏదోఒక దానం లేదా ఉదార సహాయం చెయ్యడం పనులలో లీనమవండి. తోబుట్టువులయొక్క సహాయసహకారముల వలన మీరు ఆర్ధికప్రయోజనాలను అందుకుంటారు.కావున వారియొక్క సలహాలను తీసుకోండి. ఆశ్చర్యకరంగా
రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో సంచలనం చోటుచేసుకుంది. హత్య కేసులో నిందితుడుగా ఉన్న రియాజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం రియాజ్ను అదుపులోకి తీసుకున్న
కొల్లం, అక్టోబర్ 19: కేరళ రాష్ట్రంలోని కొల్లంలోని మారుతిమల కొండపై నుంచి దూకిన ఇద్దరు స్కూల్ విద్యార్ధినుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పెరింగనాడ్లోని త్రిచెనమంగళంలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో
మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక యువతలో చాలా మంది అశ్లీల వీడియోలకు అలవాటు పడుతున్నారు. కొంతమంది ఏకంగా వాటికి బానిసలైన నిజ జీవితంలో అలానే చేయాలని.. కనిపించిన అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో కోడి దొంగతనం ఒక సినిమాలా సాగింది. ఇంటి వద్ద ఉన్న ప్రత్యేక బ్రీడ్ కోడిని బైక్పై వచ్చిన ఇద్దరు యువకులు దొంగిలించడంతో బాధితుడు గోపాల్ పోలీసులను ఆశ్రయించాడు. సీసీ కెమెరాల
ఓ మహిళ.. ఆమెకు ఇద్దరు పిల్లలు.. ఇద్దరూ కవలలే.. మగ పిల్లలే.. కానీ వారిద్దరిలో ఒకరు అనారోగ్యం.. మరొకరు మానసిక వైకల్యంతో ఉన్నారు. తండ్రి.. దూరమయ్యాడు. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో పాటు..
నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసి పరారైన రియాజ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. సారంగపూర్ సమీపంలో పోలీసులకు చిక్కినట్లే చిక్కి.. పారిపోతుండగా.. పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. అయితే మరో వ్యక్తితో ఘర్షణలో