పటమట(విజయవాడ): అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఐఏఎస్ అధికారి భార్య చికిత్స పొందుతూ అర్ధరాత్రి హఠాత్తుగా మృతి చెందారు. దీనిపై ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు మెడికో లీగల్ కేసు సమాచారం ఇవ్వడంతో అనుమానాస్పద మృతిగా కేసు
పటాన్ చెరువు. కుటుంబ కలహాలు రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. భార్యాభర్త వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ చిన్న తండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల
రాయదుర్గం, : సెలవులు ముగిశాయి.. బడికి వెళ్లేందుకు సిద్ధం కావాలని తల్లిదండ్రులు చెప్పడంతో అందుకు ఇష్టంలేని ఓ బాలుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ కె.బాలరాజు కథనం ప్రకారం.. ఏపీలోని కడప
కోనసీమ జిల్లాలో ONGC పైప్లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవడం తీవ్ర కలకలం రేపింది. మలికిపురం మండలం ఇరుసమండ సమీపంలో గ్యాస్ లీక్తో పాటు మంటలు ఎగసిపడటంతో గ్రామం అంతా పొగమయంగా మారింది.
వాళ్లిద్దరూ కరాటే క్లాస్లో కలుసుకున్నారు. తొలి పరిచయంలోనే ప్రేమలో పడ్డారు. అయితే అమ్మాయికి మేజర్ కాదు.. 18ఏళ్లు నిండలేదు.. ఈలోపు ఈ విషయం ఇంట్లో పెద్దవాళ్లకి తెలిసింది. దీంతో ఆమెకు నచ్చజెప్పి బాగా చదువుకోవాలని
ఒత్తిడిని తట్టుకోలేక.. వ్యక్తిగత కారణాలతో సిద్దిపేట మెడికల్ కాలేజీకి చెందిన జూనియర్ డాక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.. కాగా శనివారం అర్థరాత్రి హైద్రాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.. ఈ ఘటన తెలంగాణలోని సిద్దిపేటలో
హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే ట్రాఫిక్ పోలీసులకు విచిత్ర అనుభవాలు ఎదురవుతున్నాయి. కొందరు నా బ్యాగ్రౌండ్ తెలుసు అని బెదిరిస్తున్నారు. మరికొందరు చనిపోతామని రోడ్డు మీద పడుకుంటున్నారు. ఇంకొందరు ఇంట్లో తెలిస్తే గోల
నడిరోడ్డుపై వాహనం నడుపుతున్నామంటే ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.. జన సంచారం ఎక్కువగా ఉండే ప్రధాన రహదారులపై అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదాలను కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. మనం ఎంత
ఖమ్మం నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదం నేపథ్యంలో సొంత పెద్దమ్మను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వరుసకు అన్నను హత్య చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి, అతడు ఇంట్లో