గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు.. కన్నతండ్రే ఆరేళ్ల బాలికను – చెమటలు పట్టిస్తున్న….
సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. సదాశివపేటలోని ఓ బీరువాల తయారీ ఫ్యాక్టరీలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఆ ఫ్యాక్టరీలో నిధి ఉందన్న సమాచారంతో ఒక వ్యక్తి తన ఆరేళ్ల కూతురిని బలివ్వబోయాడు. సమయానికి పోలీసులు
