ధర్మపురి, : రెండు కోతులు పోట్లాడుతూ సిమెంట్ ఇటుకను కిందపడేయటంతో అది తలపై పడి మహిళ దుర్మరణం పాలైన విషాద ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో చోటుచేసుకుంది. ఎస్సై జి. మహేష్ కథనం ప్రకారం..
ఉయ్యూరు : ఉయ్యూరు- తేలప్రోలు రహదారిలో కాటూరు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఉయ్యూరు గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని ముదునూరు గ్రామానికి చెందిన దోమతోటి
అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. భువనేశ్వర్ నుంచి చెన్నై వెళుతున్న ఓ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించాయి. అయితే అప్పటికే మంటలను
అల్లూరి సీతారామరాజు జిల్లా: చోడవరం మండలంఅంబేరపురం గ్రామానికి చెందిన యువతి కోడూరు దివ్య (26) దేవరాపల్లిలోని తన బంధువుల ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ
కాకినాడ: రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 13 రోజులు గడిచినా ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో కేసు మిస్టరీ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు
గ్లోబల్ విలేజ్లో రోజులు గంటలు..గంటలు నిమిషాలైపోయాయ్. ఆలోచనల పద్మవ్యూహంలో చిక్కుకుని అల్లాడుతున్నాం కానీ బయటపడే దారి వెతుక్కోవడం మానేశాం. అసలు పద్మవ్యూహం అనే మాట ఎందుకు వాడతాం,ఆమాట వెను ఆంతర్యం ఏంటి. ఎవరైనా తీవ్రమైన
గరుడ పురాణంలో ఏ పాపాలు చేస్తే ఏ శిక్షలు పడతాయో స్పష్టంగా ఉంటుంది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత స్వర్గానికి వెళతాడా, నరకానికి వెళతాడా లేదా మళ్లీ జన్మలో ఎలా పుడతాడో తెలుసుకోండి.. సనాతన
Friday Lakshmi Devi Pooja: హిందూ సంప్రదాయంలో శుక్రవారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఐశ్వర్య ప్రదాత అయిన లక్ష్మీదేవికి ఈ రోజు అత్యంత ప్రీతికరమైనది. చాలా మంది ఇంట్లో నిరంతరం ధన నష్టం జరగడం,
మేషం (19 జూన్, 2026) జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం, సంతోషం, ఆనందం, (ప్లెజర్, ఎంజాయ్ మెంట్)పొందుతారు. ధూమపానం,మద్యపానము మీద అనవసరముగా ఖర్చుపెట్టటము మానుకోండి.లేనిచో ఇదిమీకు అనారోగ్యముమాత్రమేకాదు,మీ ఆర్ధికారిస్థితిని కూడా దెబ్బతీస్తుంది.
అన్నమయ్య జిల్లాలో మాయల మరాఠి బండారం బయటపడింది. మహిళ వేషం లో పలువురికి వలపు గాలం వేసిన పురుష పుంగవుడు యవ్వారం నివ్వెర పరుస్తోంది. మదనపల్లి కి చెందిన పొత్తూరి మోహన్ కృష్ణమ నాయుడు