శవయాత్రగా మారుతున్న సరదా యాత్రలు..మాసాలోద్ది జలపాతంలో పడి బీటెక్ విద్యార్థి మృతి..
వర్షాకాలం వస్తే చాలు పచ్చని ప్రకృతి, జాలువారే జలపాతాలను చూసేందుకు పర్యాటకులు పరుగులు తీస్తుంటారు. అయితే, అటవీశాఖ ఆంక్షలను, హెచ్చరికలను బేఖాతరు చేయడం వల్ల పర్యాటకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు
