మేషం (23 ఫిబ్రవరి, 2026) మీ సంతోషాన్ని భయం చంపెయ్యగలదు. అది మీలో స్వంతంగా పుట్టే ఆలోచనల వలన, ఊహలవలన ఉత్పన్నమయ్యాయని అర్థం చేసుకోవాల్సి ఉన్నది. అది మీ ధారాళత శక్తిని, జీవించడంలోని ఆనందాన్ని,
హైదరాబాద్ నగరంలో జరిగిన హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వైద్యుల నిర్లక్ష్యానికి ముక్కుపచ్చలు ఆరని చిన్నారి ప్రాణాలు వదిలింది. అనారోగ్యంతో తీసుకువచ్చిన శిశువుకు గడువు ముగిసిన మందులతో చికిత్స అందించడంతో మృతి చెందాడు.
రక్త సంబంధాలు వద్దు.. ఆస్తులు, డబ్బులే ముద్దు.. మనుషుల ప్రాణాల కన్న డబ్బులు, ఆస్తులే ముఖ్యం అన్నట్లుగా కొంతమంది వ్యవహరిస్తున్నారు.. డబ్బు మీద ప్రేమతో.. సొంత వాళ్ళనే కడతెరస్తూ కిరాతకాలకు పాల్పడుతుండటం కలకలం రేపుతోంది..
హన్మకొండ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అశోక జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని వేగంగా వచ్చిన బస్సు డీకొట్టింది. కింద పడిన హరికృష్ణ, బస్సు చక్రాల కింద నలిగిపోయాడు. ఈ
ఇంటి అద్దె.. పిల్లల చదువులు.. రోజువారీ ఖర్చులు.. ఇలా జీవితంతో పోరాడుతూ కుటుంబానికి ఆధారంగా నిలిచిన ఓ సాధారణ సెక్యూరిటీ గార్డు, కొన్ని వేల రూపాయల కోసం తీసుకున్న లోన్.. చివరికి అతను ప్రాణాన్నే
నాగర్ కర్నూల్ జిల్లా అదే మండలంలోని కుమ్మెర మల్లన్న జాతరలో అమానుష ఘటన చోటుచేసుకుంది. జాతర నిర్వహకుల తీరుతో ఓ పసిప్రాణం గాలిలో కలిసిపోయింది. దీంతో కుమ్మెర గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. దైవ
కర్నూలు జిల్లాలో సభ్య సమాజం సిగ్గుపడే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గురుకుల పాఠశాలలో 8వ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న దారుణంతో బాలుడు తీవ్ర
విజయనగరం జిల్లాలో ఓ డ్యాన్స్ మాస్టర్ డ్యాన్స్ నేర్పుతానని యువతకు ఆకర్షించి గంజాయి స్మగ్లర్లగా మార్చిన ఘటన సంచలనంగా మారింది. సీతానగరానికి చెందిన డ్యాన్స్ మాస్టర్ గణేష్ నెట్వర్క్లో కీలక పాత్ర పోషించాడు. డ్యాన్స్
వివాహం కుదిరింది.. పెళ్లి దగ్గర పడింది.. పెళ్లి పనుల్లో కుటుంబసభ్యులంతా బిజీగా ఉన్నారు.. ఇంతలోనే వరుడి ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రయోజకుడు అయినా కుమారుడికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న తండ్రి, వివాహం
ఈ మధ్య యువతలో సోషల్ మీడియా పిచ్చి బాగా పెరిగిపోయింది. ఇక ఇన్స్టాగ్రామ్ రాకతో ఇది పీక్స్ చేరుకుంది. ఈ రీల్స్ పిచ్చితో 24 గంటలు ఆ సోషల్ మీడియాలోనే మునిగిపోతున్నారు కొందరు. తాజాగా