Andhra: రాత్రికి రాత్రే శవాన్ని పూడ్చిపెట్టారు.. తెల్లారే భోజనాలు పెట్టారు.. ట్విస్ట్ ఏంటంటే..
విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలం కోనాడలో బొడ్డు భూలోక అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. బొడ్డు భూలోక మృతి ఇప్పుడు జిల్లాలో కలకలం రేపింది. మృతుడు భూలోక, భూలోకమ్మ దంపతులకు ఒక కుమారుడు,