మేషం (9 జూలై, 2025) మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని, ఎవరైతే మీ ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు. అసలు అనుకోని మార్గాలద్వారా ఆర్జించగలుగుతారు. గృహస్థ
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్. ఆధార్, సర్వే నెంబర్లను అనుసంధానించి భూ సమస్యల చిక్కుముళ్లను విప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమస్యల పరిష్కారానికి అక్టోబర్ 2ని
విశాఖపట్నంలో తీవ్ర కలకలం సృష్టించిన కొకైన్ కేసులో వెలుగులోకి వచ్చిన డాక్టర్ను కమ్మెళ్ల కృష్ణ చైతన్య వర్మగా గుర్తించారు. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్న డాక్టర్ కమ్మెళ్ల కృష్ణ చైతన్య వర్మను విశాఖ పోలీసులు
పటాన్ చెరు మండలం చిట్కుల్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో కరెంట్ లేకపోవడంతో ఫ్యాన్ కి టవల్ చుట్టి.. అక్క, తమ్ముడు ఆడుకుంటున్నారు. ఈ లోపల ఒక్కసారిగా పవర్ రావడంతో ఉరి
ఫుల్లుగా పీకలదాక తాగాడు.. చికెన్ పకోడి కోసం వెళ్లాడు.. ఈ క్రమంలో యజమాని చికెన్ పకోడి లేదంటూ అతనికి చెప్పాడు.. కానీ.. అతను మాత్రం వినిపించుకోలేదు.. చికెన్ పకోడి కావాలంటూ యజమానితో గొడవకు దిగాడు..
చిత్తూరు జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. భర్త, కొడుకు చనిపోయి తోడుకోసం చూస్తున్న ఓ మహిళను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్న కేటుగాడు, ఆమె నుంచి ఏకంగా రూ.28 కోట్లు కొట్టేశాడు.
ఆపరేషన్ సిందూర్ కోసం పెళ్లి వాయిదా వేసుకున్న ఓ యువ జవాన్ ఆ ముచ్చట తీరకుండానే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదవశాత్తు తుపాకి పేలి బాపట్ల జిల్లా చిలకాలవారిపాలెంకు చెందిన రవి కుమార్ అనే జవాన్
ఏడాదిన్నర ఏళ్ల చిన్నారికి జలుబు చేయడంతో బిడ్డ తండ్రి సమీపంలోని ఓ మెడికల్ షాపు నుంచి జలుబు మందు కొని తీసుకువచ్చాడు. అదే రోజు చిన్నారికి మందు తాగించి నిద్ర పుచ్చారు. అయితే కాసేపటికే
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం ఆదర్శనగర్లో ఐదేళ్ల చిన్నారి హితీక్ష హత్య కేసు స్థానికులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. చిన్నారి కనిపించకుండా పోయిన ఘటనలో, దారుణం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. పోలీసులు విచారణ
ఆదిలాబాద్ జిల్లాలో ఓ భర్త తన భార్య మీద అనుమానంతో పూజలు పేరుతో అడవిలోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. పూజ చేస్తున్నట్లు నటించి భార్య తలపై బండ రాళ్లతో కొట్టాడు. దీంతో ఆమె