ఒక్కో అభ్యర్థి నుంచి రూ.15 లక్షల-రూ.50 లక్షల వరకు వసూలు టీటీడీ నకిలీ లోగో, ఈవో స్టాంపులతో దొంగ నియామకపత్రాల అందజేత తిరుపతి ఈస్ట్ పోలీసులకు బాధితుల ఫిర్యాదు తిరుపతి : తిరుమల తిరుపతి
సూసైట్ నోట్ రాసి గోడకు అంటించి ఆత్మహత్య సొమ్మును ఇద్దరు కొడుకులు చెరి సమానంగా పంచుకోండి నల్గొండ, తుంగతుర్తి: సంపాదించిన డబ్బంతా కుమార్తెకేఇస్తుందనే కోపంతో భార్యను చంపి భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజండ్ల అడ్డరోడ్డులో ఇటీవలే నిర్మించిన ఓ ఫామ్ వ్యవహారం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫామ్ హౌస్ను ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించారని..అలాగే ఫామ్హౌస్లో అసాంఘిక
తెనాలి మండలం అంగలకుదురులో దారుణం చోటుచేసుకుంది. పదేళ్ల క్రితం పెళ్లైన సంధ్యారాణి, నరేంద్రబాబు దంపతుల మధ్య అనుమానం పెరిగి పెద్దదైంది. భార్య ప్రవర్తనపై అనుమానంతో భర్త నరేంద్రబాబు దారుణంగా కత్తితో నరికి చంపాడు. అనంతరం
Shraddha Rituals: తల్లిదండ్రులకు శ్రాద్ధ కర్మలు చేసే హక్కు కుమార్తెకు ఉందా? కుమారుడు లేకపోతే శ్రాద్ధం ఎవరు చేయాలి? గరుడ పురాణం, ధర్మశాస్త్రాలు ఏమి చెబుతున్నాయి? సంప్రదాయ నియమాలు, ప్రాంతీయ ఆచారాలు, పితృకర్మల ప్రాముఖ్యత
నేటి జాతకములు.11 జూలై, 2026 మేషం (11 జూలై, 2026) బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవతంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు. అందువలన మీకు ఆందోళన, కలగించవచ్చును. మీరు
రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పరిధిలోని పసుమాములలో రెండు రోజుల క్రితం జరిగిన యువకుడు సుహాస్ అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును.. పోలీసులు
గోల్డ్ ట్రేడింగ్లో పెట్టుబడుల పేరుతో ఓ మహిళను నమ్మించి, రూ. 18 లక్షల నగదుతో పాటు 30 తులాల బంగారు ఆభరణాలను కాజేసిన ఘరానా మోసం హైదరాబాద్లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదుతో మధురానగర్ పోలీసులు
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలకేంద్రంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రెండు కార్లకు నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో రెండు కార్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఆస్తి నష్టం
ఫిల్మ్ నగర్ లో ఓ కారు ప్రమాదం కలకలం రేపింది. అదుపుతప్పి వాహనం నటుడు ధర్మ మహేష్ ఇంట్లోకి దూసుకెళ్లడం ఘటన చర్చనీయాంశంగా మారింది. మద్యం మత్తులో.. అతివేగంగా కారు నడపడం వల్లే