చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై విజయవాడ కొత్తపేట పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ లంబాడీపేట ప్రాంతానికి
Ekadashi Significance: అమలకి ఏకాదశి, దీనిని రంగభరి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇది ఫాల్గుణ మాస శుక్ల పక్షంలో వస్తుంది. ఈ పవిత్రమైన రోజు ప్రధానంగా విష్ణు భగవానుడికి అంకితం చేయబడింది. అలాగే,
మేషం (21 ఫిబ్రవరి, 2026) మీరు భయం అనే భయంకరమైన రాక్షసునితో పోరాడుతున్నారు. మీ ఆలోచనలను సానుకూలంగా మలచుకొండి. లేకపోతే మీరు ఆరాక్షసుని వద్ద మిన్నకుండిపోయి దానిని ఎదురుచెప్పక లొంగిపోతారు. ఈరోజు సోమవారం రాక
హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ రెస్టారెంట్లో భారీ పేలుడు సంభవించింది. ఎల్బీనగర్లోని చట్నీస్ రెస్టారెంట్లో పేలుడు జరిగింది. శుక్రవారం (ఫిబ్రవరి 20) మధ్యాహ్నం రెస్టారెంట్ ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో భయాందోళనలకు గురైన
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఫార్మా కంపెనీల్లో వరస పేలుళ్లు భయాందోళనలకు గురి చేస్తోంది. ఇటీవల ఎల్లగిరి గ్రామ పరిధిలోని బృందావన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో పేలుడు ఘటన మరువక ముందే, మరో దారుణం చోటు
మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతోంది. క్షణికావేశం.. కట్టుకున్న వ్యక్తినే కాలయముడి దగ్గరకు పంపిస్తోంది. మంగళగిరిలో జరిగిన ఒక దారుణ ఘటన ఇప్పుడు అందరినీ షాక్కు గురిచేస్తోంది. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు ఒక భార్య..
ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేరని సామెతను సాకుగా చేసుకుని సర్పంచ్ ఇంటిలోనే దఫా దఫాలుగా దొంగతనం చేస్తున్న యువకుడిని సీసీ కెమెరా పట్టించింది. అది ఉమ్మడి కుటుంబం. నలుగురు కొడుకులు కోడళ్లతో నిత్యం
రిటైర్డ్ వృద్ధులను లక్ష్యంగా చేసుకుని డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు భయపెట్టి డబ్బులు దోచుకునే ప్రయత్నం కృష్ణా జిల్లా ఉయ్యూరులో విఫలమైంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ పేరుతో వీడియో కాల్ చేసి సుప్రీంకోర్టు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోలో ఒకే రోజు రెండు విషాద ఘటనలు వెలుగు చూశాయి. స్థానికంగా టెన్త్ క్లాస్ చదువుతున్న ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు మిస్ అవ్వగా, మరొకరు చెరువులో పడి మృతి చెందడం తీవ్ర
సూర్యాపేటలో ప్రేమ సంబంధిత దాడుల పరంపరలో మరో ఘాతుకం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్న యువతి దూరం పెడుతోందనే కోపంతో ఓ యువకుడు ఆమెపై సుత్తితో దాడి చేశాడు. ఈ ఘటన సూర్యాపేటలోని స్నేహానగర్లో జరిగింది.