Andhra: ప్రశాంతి ట్రైన్లో అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా..
ఓవైపు రైలు కూత.. మరోవైపు మత్తు మోత. ఎక్స్ప్రెస్ ట్రైన్లో గంజాయిని గట్టు దాటించబోయారు. గమ్యం ఎక్కడో కానీ పల్నాడులోకి ఎంటర్ కాగానే కేటుగాళ్ల ప్లాన్ పంక్చరైంది. 2వేల గంజాయి చాకెట్లును సీజ్ చేశారు
